దేశీయ ఐటీ రంగంలో మధ్యశ్రేణి సంస్థగా వెలుగొందుతున్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు పెంచింది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ విస్తరిస్తున్న ఈ ప్రపంచ ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెన�
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉం
స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్
KTR | హైదరాబాద్ : స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణ కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
IT Annual Report | తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. కానీ, ఇప్పుడు దేశ ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. ఇందుకు 2022-23 వ�
IT Annual Report | కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగ
జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత తొమ్మిదేండ్లలో అనేక దిగ్గజ బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలను ఏర్పాటుచేశాయని చెప్పారు. తెలంగాణ అవతర
ఫాక్స్కాన్కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ�
దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో నియామకాలకు భారీ ఎత్తున కత్తెర పెట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దాదాపు 40 శాతం తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్య�
Salesforce | హైదరాబాద్ : ఐటీ రంగం( IT Sector ) అభివృద్దిలో హైదరాబాద్( Hyderabad ) మరో మైలురాయిని చేరుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన సేల్స్ఫోర్స్( Salesforce ) తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్లో గురువారం ప్రారంభించింది. తెలం
స్టార్టప్ల రూపకల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ఒక్క ఐటీ రంగంలో సుమారు 2 వేల స్టార్టప్లను నెలకొల్పినట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు.
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన వాసవి గ్రూపు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 40కి పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మించి కొనుగోలుదారుల మన్నలను పొందిన సంస్థ.. హైదరాబ�