ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధా న్యం ఇవ్వకపోవడం వల్ల కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయింది. గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ జాతిజనుల ఆకాంక్షలను తీర్చే క్రమంలో ముఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలి
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఐటీ రంగానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా ఫ్�
ఐటీ ఉద్యోగులు తిరిగి తమ కార్యాలయాలకు వచ్చేస్తున్నారు. నగరంలోని ఐటీ కారిడార్కు ఇక గతంలో కొనసాగిన సందడి తిరిగి సంతరించుకుంటున్నది. కరోనా కారణంగా బోసిపోయిన ఐటీ కార్యాలయాల్లో నెమ్మదిగా టెకీల సందడి మొదలవు
ఐటీ రంగానికి డిజిటైజేషన్ జోష్ ఈ ఆర్థిక సంవత్సరం రెవిన్యూ 15.5% వృద్ధి అంచనా వేసిన నాస్కామ్ ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ ఐటీ రంగం ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో గడిచిన దశాబ్దానికిపైగా కాలంలోనే ఎన్నడూలేనంత వేగంగా వృద్
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్.. త్వరలో కమర్షియల్ స్పేస్లో 10 కోట్ల చదరపు అడుగుల క్లబ్లోకి నగరం హైదరాబాద్, డిసెంబర్ 24: ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ మళ్లీ ఊపందుకుంట�
కరోనా కాలంలోనూ ఆగని దూకుడు జాతీయ సగటు కన్నా రెండురెట్లు వృద్ధి గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టం రిపోర్ట్లో వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్టార్టప్ల పురోగతి అత్యంత వేగంగా స�
Work From Office | వర్క్ ఫ్రం హోం కారణంగా ఉత్పాదన తగ్గుతున్నదని కంపెనీలు భావిస్తుండటం.. Work from Homeకు స్వస్తి పలికి కార్యాలయాలకు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడుతుండటంతో సమస్య పరిష్కా రం దిశగా అడుగులు పడుతున్నాయి.