ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.
కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞాన్ని అన్ని రంగాల్లో విసృత్తంగా వినియోగిస్తున్నారు. సరికొత్త అప్లికేషన్లు రూపొందిస్తూ అన్ని రకాల కార్యకలాపాలకు ఏఐ తప్పనిసరి అన్నట్లు చేస్తున్నా�
దేశీయ ఐటీ రంగానికి నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. గత కొన్నేండ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ ఐటీ రంగ సంస్థలకు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితంకానున్నదని సర్వే వెల్లడించ
ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
ఐటీ రంగంలో హైదరాబాద్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందిందని, పెట్టుబడులకు, ఉపాధికి మంచి అవకాశాలున్నాయని నెదర్లాండ్స్ ఇండియా భూటాన్, నేపాల్ బ్రాండ్ అంబాసిడర్ మారిసా గెరాడ్స్�
ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓసారి అమెరికాలో క్లయింట్ ఇచ్చిన చిన్న స్టోర్ రూమ్లో.. చుట్టూ అట్టపెట్టెలతో కంగాళీగా ఉండి, కిటికీ కూడా లేన
IIT | ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటే ఓ పండుగ వాతావరణం నెలకొనేది. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఐఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం క్యూ కట్టేవి. ఇప్పుడా పరిస్థితుల్ని ప్రపంచవ్యాప్తంగ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి మందగిస్తుందని, దీంతో వచ్చే మూడు త్రైమాసికాల్లో ఈ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2023-24లో ఐటీ రంగం వృద్ధి 3-5 శాతానిక
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పదేండ్లలో ఐటీ రంగం నలుదిశలా విస్తరించింది. ‘రోబోక్సా’ అనే సింగపూర్ కు చెందిన ఐటీ కంపెనీ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్ ఏర్పాటు చేసుకున్నది. మొన్నీమధ్య కోదాడకు వెళ్ళి�
తెలంగాణ ప్రభుత్వ వినూత్న విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భౌగోళిక స్వరూపం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మౌలికవసతులు తదితర పలు అంశాలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
దేశీయ ఐటీ రంగంలో మధ్యశ్రేణి సంస్థగా వెలుగొందుతున్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు పెంచింది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ విస్తరిస్తున్న ఈ ప్రపంచ ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెన�
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.