సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీని తల్లా ప్రగడ మాట్లాడుతూ.. పరిశోధన,అభివృద్ధి కార్యక్రమాలకు హైదరాబాద్లోని తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారిందని, ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ఫోర్స్ ఇండియా చైర్మన్, సీఈఓ అరుంధతీ భట్టాచార్యలతో కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Great going @salesforce 👏#HappeningHyderabad https://t.co/GCPYlweC7r
— KTR (@KTRBRS) March 16, 2023