ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ ప�
ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ �
ముంబైలో మరిన్ని చోట్ల తనిఖీలు ఐటీ సోదాలను ఖండించిన శివసేన ముంబై: నటుడు సోనూసూద్, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన కంపెనీలు, నివాసాల్లో సోదాలను ఐటీ శాఖ మరింత విస్తృతం చేసింది. బుధవారం ముంబై, లక్నోలోని కనీ�
కేంద్రంపై మండిపడ్డ విపక్షాలుముంబై: సోనూసూద్కు చెందిన ముంబైలోని నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. అలాగే ముంబైతో పాటు, లక్నోలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపారు. ఈ మేరకు సంబం
700 కోట్లపై పన్ను ఎగవేసిన దైనిక్ భాస్కర్! |
దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు రూ.700 కోట్ల ఆదాయంపై ఆరేండ్లుగా పన్ను చెల్లించడం లేదని కనుగొన్నట్టు ఆదాయం....
IT raids: అత్యంత కీలకమైన రెండు మీడియా సంస్థలపై ఇన్కమ్ టాక్స్ సోదాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్, ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ టెలివిజన్ ఛానెల్ భారత్ సమాచార్�
చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ�
ఎన్నికల ముంగిట కీలక పరిణామంనేను ఎమర్జెన్సీనే ఎదుర్కొన్నవాడినిఇలాంటి దాడులకు భయపడను: స్టాలిన్ వెల్లూర్, ఏప్రిల్ 2: మరో మూడు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా కీలక పరిణామం చోటుచేసుకున్నద
చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్కు చెందిన నాలుగు ప్రదేశాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్