మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ దాడులు గురువారం ఉదయం 11 గంటలకు ముగిశాయి. సాధారణంగా అధికారులు పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.
IT raids on jewellery shops:ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ లుథియానాలో ఉన్న ప్రముఖ జ్వలరీ షాపుల్లో సోదాలు నిర్వహించారు. నిక్కమ్మల్ జ్వలర్స్, సర్దార్ జ్వలర్స్, మణి రాజమ్ బల్వంత్ రాయ్ జ్వలర్స్ షాపుల్లో ఐ
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులను నిరసిస్తూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డిపై మోదీ, బీజేపీ కక్షగట్టి దాడులు చేస్తుందని మండిపడింది
Samir Kumar Mahaseth:బీహార్కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహి�
MP Ravichandra | గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీల�
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.
IT raids @ Jarkhand | జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో జరిపిన ఐటీ దాడుల్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమ
Hyderabad | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వస్త్ర, టెక్స్టైల్ వ్యాపార సంస్థకు చెందిన బ్రాంచ్లు, యజమానుల ఇండ్లలో అధికారులు
IT Raids | దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.
ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
Tricolor properties | హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర