తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికా�
హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభ�
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నా ఇంటిపై ఐటీ దాడులు చేయించింది. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కొత్త ప్రభాకర్రెడ్డి ఈజ్ ఫ్యూర్ వైట్ పేపర్' అని మెదక్ ఎంపీ, బ
Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి జరుగుతున్న ఐటీ దాడులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. సూర్యాపే�
IT Raids | తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు న�
తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం ఐటీ దాడులు జరిగాయి. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని డీఎంకే పేర్కొంది. టాస్మాక్ అవుట్లెట్లలో అవకతవకలు
తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�