హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్లోని ఇళ్లులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్న�
IT raids | మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల ఓ జ్యుయెలరీ దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు ర�
హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపాయి. ప్రముఖ అల్పాహార ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమాని ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
IT Raids : పొగాకు వ్యాపారి నివాసం, కాన్పూర్లోని కంపెనీ సముదాయాలపై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఆదాయ పన్ను అధికారులు ఇప్పటివరకూ రూ. 4.3 కోట్ల నగదు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేస
IT Raids : పన్ను ఎగవేతలకు పాల్పడిన కాన్పూర్కు చెందిన పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. కంపెనీ యజమాని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్
IT Raids | హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.
IT Raides | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ (Dhiraj Prasad Sahu), ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు (IT Raides) గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ సుమారు �
కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది.
IT Raids: బౌద్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఇప్పటి వరకు 50 కోట్ల కరెన్సీ కౌంటింగ్ పూర్తి అయ్య
హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�