హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
Etamatam | ‘మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్' అని కన్యాశుల్కంలో గిరీశం అంటాడు. బహుశా గురజాడ ఈ డైలాగ్ రాసింది ఐటీ అధికారులను ఉద్దేశించి అయి ఉంటుందని అనిపించేలా ఉంది. మాజీ లేడీ టైగర్ రేణుకా చౌదరి తాజాగా ఐటీ అధికారుల
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఇళ్ల, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నా
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స
Jaipur’s Ganpati Plaza lockers | ఒక సంస్థకు చెందిన ప్రైవేట్ లాకర్లలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేశారు. ఒక లాకర్లో లక్షల్లో డబ్బులు కనుగొన్నారు. మరో లాకర్లోని సంచిలో భారీగా ఉన్న నోట్ల కట్టలను లెక్కిస్తున్నార�
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ�
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్లోని ఇండ్లు, ఆఫీసుల్ల
తమిళనాడులోని అధికారపార్టీ నాయకులు, మంత్రుల ఇండ్లపై జాతీయ సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం స్థాలిన్ కేబినెట్లోని పబ్లిక్ వర్క్స్ మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. బడంగ్పేట (Badangpet mayor) మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే లక్ష్మారెడ్డి (KLR) సహా పులవురు ఆ పార్టీకి చెం