జల్నా, మార్చి 30: తన బంగళాకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్రావు లోనికర్ రాష్ట్ర విద్యుత్తు సరఫరా కంపెనీ(ఎమ్మెస్ఈడీసీఎల్) అధికారికి ఫోన్ చేసి బెదిరించారు. ఐటీ దాడుల�
మహారాష్ట్రలో 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణెతో సహా మరో 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాంద్రా అనే ప్రాంతంలోని రాహుల్ కనాల్, కండివాలిలోని శివసేన ఎమ్మెల్యే స�
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏస్ గ్రూపుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రాలో ఉన్న ఏస్ గ్రూపు ప్రమోటర్ అజయ్ చౌదరీ నివాసాల్లోనూ తన�
Kannauj | యూపీలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పీయూశ్ జైన్, పుష్పరాజ్ జైన్ ఇళ్లపై దాడులు చేసి, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
యూపీ వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఇంట్లో ఐటీ సోదాలు 150 కోట్ల అక్రమ నగదు గుర్తింపు 36 గంటలు కొనసాగిన లెక్కింపు కాన్పూర్, డిసెంబర్ 24: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పన్