IT Raids | దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.
ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
Tricolor properties | హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
జల్నా, మార్చి 30: తన బంగళాకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్రావు లోనికర్ రాష్ట్ర విద్యుత్తు సరఫరా కంపెనీ(ఎమ్మెస్ఈడీసీఎల్) అధికారికి ఫోన్ చేసి బెదిరించారు. ఐటీ దాడుల�
మహారాష్ట్రలో 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణెతో సహా మరో 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాంద్రా అనే ప్రాంతంలోని రాహుల్ కనాల్, కండివాలిలోని శివసేన ఎమ్మెల్యే స�
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏస్ గ్రూపుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రాలో ఉన్న ఏస్ గ్రూపు ప్రమోటర్ అజయ్ చౌదరీ నివాసాల్లోనూ తన�
Kannauj | యూపీలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పీయూశ్ జైన్, పుష్పరాజ్ జైన్ ఇళ్లపై దాడులు చేసి, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.