తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవా రం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏర్పాటు చేశా�
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నిజామాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ను జూలై
Minister KTR | సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్తో కలిసి గురువారం ప్రారంభించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ
నల్లగొండ పట్టణలోని ఐటీ హబ్ జిల్లా చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఐటీ హబ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన�
అభివృద్ధికి ఐకాన్లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు.
ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఖమ్మం తెలంగాణలోని అన్ని ప�
నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్�