నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆ
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుక�
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట (Suryapet), నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండ పట్టణాన్ని సుందరీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట నిలబెట్టుకొని ఏడాదిలోనే రూ.1305 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఐటీ హబ్ నిర్మాణం చరిత్రలో నిలిచేలా పూర్తి చేసినట్లు, సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ర�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక బలంగా ఉండి, అంతే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి పథం వైపు పరుగు పెట్టడాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ప్రాంత నాయకుడికి ఇలాంటి కోరిక, సంకల్పం, చిత్తశుద్�
సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన ఐటీ జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తల్లిదండ్రులతో కలిసి అభ్యర్థులు వేలాదిగా తరలి రావడంతో జాబ్మేళా ప్రాంగణమంతా కిటకిటలాడింది. పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి ఫ
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, పట్టణానికి వన్నె తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్ది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నార�
దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐ�
తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో ప�