హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నది రాష్ట్ర సర్కార్ లక్ష్యం. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లలో ఐటీ హబ్లను నిర్మించారు.
‘నల్లగొండ పట్టణ ప్రగతికి ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. పట్టణాన్ని ఇండోర్, అవుట్ డోర్గా విభజించి.. ఇండోర్లో మున్సిపల్ సిబ్బందిని, అవుట్ డోర్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను తీసుకుని వాటిని ఎప�
ఇందూరుకు మణిమకుటంగా మారిన ఐటీ హబ్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సరికొత్త సాంకేతిక విప్లవానికి బాటలు వేయను�
అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం
సీఎం కేసీఆర్ దూరదృష్టి ,అకుంఠిత దీక్ష వలన హైదరాబాద్ నగరం నేడు దేశానికి ఐటీ హబ్ గా ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతున్నది.అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు నేడు
కొత్త స్టార్టప్లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రారంభమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్కు విశేష స్పందన
కేటీఆర్… ఈ మూడు అక్షరాలు నవశకానికి దిక్సూచి, యువతరానికి ఐకాన్. ఐటీహబ్ నిర్మాణ సారథి. పేదలకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు కేటీఆర్. అనతికాలంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థల చేతుల
అమెరికా ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులకు మహేశ్ బిగాల విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద�
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
తెలంగాణ వచ్చిన తర్వాతే యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరిగాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ఐటీ హబ్లో సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ�
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ