ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను (IT Corridor) మంత్రి శ్రీనివాస్ గౌడ్తో (Minister Srinivas goud) కలిసి ప్రారంభించా�
తెలంగాణకు తలమానికంగా నిలిచేలా ఐటీ కారిడార్లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ను నిర్మించనున్నట్టు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస తెలిపారు. ఈ నెల 8న సీఎం కే చంద్రశేఖర్రావు దీనికి భూమి పూజ �
ఐటీ కారిడార్లో విస్తరించిన ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లపై కొత్తగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చర్యలు చేపట్టింది.
గ్రేటర్ పరిధిలోని ఐటీ కారిడార్లో మరో రోడ్డును మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వైపు రోజు రోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంల�
ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరే
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో వెస్ట్ జోన్ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కారిడార్లో అటు ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున విస్
ఐటీ కారిడార్లో మరో కొత్త లింక్ రోడ్డును నిర్మించనున్నారు. సుమా రు 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించిన ప్రభు
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆఫీస్ స్పేస్కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్ను లీజుకు తీసుకొంటున్నాయి.
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు.
గండిపేట జలాశయం.. నగర శివారులో ఉన్న ఆహ్లాదకర ప్రకృతి సౌధం. చల్లని సాయంత్రాన గండిపేట జలాల్లోకి సూర్యుడు జూరుకుంటున్న వేళ... వినసొంపుగా వినిపించే సంగీత ఝరిలో సేద తీరాలని ఎవరికి ఉండదు.
హైదరాబాద్ వెస్ట్ కారిడార్లో మరో వంతెన రాబోతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్తో పాటు నగరంలోని కోర్ ఏరియాలోనూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవల�
దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్లో అతి పెద్ద కంపెనీ ఏర్పాటు కానున్నది. అమర్రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పనున్నది.