హైదరాబాద్ మహా నగరంలో అభివృద్ధి పనుల కార్యాచరణ చకచకా జరుగుతున్నది. రోజు రోజుకు నగర విస్తీర్ణం పెరగడంతో మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
ఒకప్పటి హైదరాబాద్ వేరు.. ప్రస్తుత హైదరాబాద్ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో జీహెచ్ఎంసీ కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వ
నిపుణులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని, రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ర్టాల నుంచీ ఎంతోమంది ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
నిన్నటి దాకా అది నిరూపయోగంగా ఉన్న స్థలం. కానీ నేడు అదే స్థలం విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా మారింది. గ్రేటర్లో తొలిసారిగా ఐటీ కారిడార్లో ‘ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’గా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డ�
యాదగిరిగుట్టలోని (Yadagirigutta) యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ (Canada Minister Deepak Anand) దర్శించుకున్నారు.
మహానగరానికి మణి హారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందు బాటులోకి రానున్నది. శని వారం నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంటర్ చేంజ్ను మంత్రి కేటీ ఆర్ ప్రారం భించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 �
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. శనివారం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మ�
Kokapet Neopolis | ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని లే అవుట్లో అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలు నిర్మించుకునేందుక
ఆఫీస్ అడ్డాగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ విస్తరిస్తుండగా...తాజాగా ఈ జాబితాలోకి అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ హై రేడియస్ కూడా చేరింది.
ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్�
హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్