H1-B | హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ. 88 లక్షలు) పెంచిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీ ఊరట లభించింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ క్లీన్చిట్ ఇచ్చింది.
హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్తు కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు.
IT Company | నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి వేస్తున్నాయి. ఉద్యోగం కొరకు వచ్చినవారు దిక్కుతోచని పరిస్థితిలో వేరే దారి లేక లక్షల్లో చెల్లించి మోసపోతున్నారు.
Viral News | ఉద్యోగులు పని చేస్తూ అలిసిపోతే ఆఫీస్లోనే పెగ్గేయొచ్చు. మందు ఎక్కువై హ్యాంగోవర్ అయితే మరునాడు ఆఫీస్కు లేటుగా రావొచ్చు. అవసరమైతే సెలవు తీసుకోవచ్చు. జపాన్కు చెందిన ట్రస్ట్ రింగ్ కో అనే కంపెనీ ఉద
కార్పొరేట్ కంపెనీల్లో ఎదురవుతున్న పని పరిస్థితులు ఎంతోమంది ఉద్యోగుల జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. తాజాగా నాగ్పూర్లో ప్రఖ్యాత ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు.
ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు ని
ఐటీ ఉద్యోగులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఒక ఐటీ ఉద్యోగి ఇంటి నుంచి ఆఫీసు వచ్చే వరకు అవసరమైన ఏర్పాట్లను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున�
కృత్రిమ మేధ (ఏఐ)లో నైపుణ్యం లేక ఎంతో మంది లేఆఫ్ల బారి న పడుతున్నారు. జావా, డాట్నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం లేనట్టే. ఏఐ నైపు ణ్యం లే
దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్
ఐటీ కంపెనీల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తే కంపెనీల్లో జరిగే కార్యకలాపాలను నేర్చుకొని నైపుణ్యం కలిగిన విద్యార్థిగా కళాశాల నుంచి బయటకు వస్తారని, అలాంటి వారికి సత్వరమే ఐటీ కంపెనీల్లో ఉ�
దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు కీలక రంగమైన టెలికం వెర్టికల్ నుంచి ఆదాయం గణనీయంగా తగ్గడంతో నిరుత్సాహక ఫలితాలు వెల్లడించింది. 2023-24 క్యూ3లో కంపెనీ లాభం అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 61 శాతం క్�
ప్రముఖ ఏఐ ఆధారిత ఇ డిస్కవరీ, రివ్యూ, రీసెర్చ్ ప్లాట్ఫారమ్ ప్రొవైడర్ సంస్థ ‘రివీల్' తమ నూతన కార్యాలయాన్ని సోమవారం నగరంలోని నాలెడ్జ్ సిటీలో ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరి