అవకతవకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు టీసీఎస్తో సంప్రదింపులు త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి
హైదరాబాద్ : హైదరాబాద్కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్ రీ(Swiss Re)కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS ) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేయ
ఒక త్రైమాసికంలోనే రూ.50,000 కోట్ల ఆదాయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఐటీ దిగ్గజం టీసీఎస్ రికార్డుల మోత మోగించింది. ఆదాయ ఆర్జనలోనూ, నియామకాల్లోనూ, ఆర్డర్ల సాధనలోనూ కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. 2022 మార్చితో ముగిస
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే పవర్ కట్లు, కంపెనీలు మూత పడతయి అన్నవాళ్లు.. ఇప్పుడు తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని, అనుకూల ప్రాంతమని కొనియాడుతున్నరు. శాంతి భద్రతలుండవు, అభివృద్ధి అసలే ముందుకుసా
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్టీటీ డాటా కంపెనీ ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 50 మంది యువతీ యువకులకు శనివారం ఉద్యోగ నియామక
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాస్మ్యూచువల్ ఇండియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదేండ్లలో టైర్-2 నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా
కొలువులు వచ్చేలా రూపకల్పన మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో శిక్షణ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సొంతగా కంపెనీలను స్థాపించి వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొం
డాటా పరిరక్షణకు చర్యలు భవిష్యత్తులో జరిగేవి సైబర్ యుద్ధాలే ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ రాయదుర్గంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆ�
MLC Kavitha | హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్�