ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకోవడంలో ఐటీ కంపెనీలు, సంస్థలు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం కాలేజీల్లో ప్లేస్మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోగా, తాజాగా హ్యాకథాన్ల బాటలో పయనిస్తున్నాయి.
ఓరుగల్లులో నేడు అభివృద్ధి ప్రదాత.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమాత్యుడు రామన్న చేతులమీదుగా రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను శుక్రవారం పం
వనపర్తి పట్టణం ఐటీ సొబగులు అద్దుకోనున్నది. రూ.10 కోట్లతో ఐటీ టవర్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వనపర్తి నియో�
Infosys | దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో (Worlds 100 Best Companies) చోటు దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైన ఐటీ కంపెనీగా నిలిచింది.
అనతి కాలంలోనే ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు జిల్లాల్లోనూ సాఫ్ట్వేర్ కొలువుల కల్పనకు కృషి చేస్తున్నది. ఐటీ జాబ్ అంటే బెంగళూర్కో, హైదరాబాద్ వరకో వెళ్లే పని లేకుండా స్థానిక�
తాము పని చేసే కంపెనీలు చేసిన మోసానికి తమను బాధ్యులను చేస్తూ వీసా నిరాకరించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏకంగా అమెరికా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్. చారిత్రక ఓరుగల్లు శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఐటీ కంపెనీలు రావాలంటే రోడ్లు, కరెంటు ఉండాలె. ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అర్హతలున్న, నైపుణ్యం ఉన్న యువత కావాలె. అన్నింటికీ మించి ప్రభుత్వ సహకారం కావాలె. దూరదృష్టి, దార్శనికత ఉన్న నాయకుడో, పాలకుడో ఆ రాష్ర్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తూ యువత స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకొనే భాగ్యాన్ని కల్పిస్తున్నారని వైద్యార
Cognizant : కాగ్నిజెంట్ కంపెనీ 3500 మంది ఉద్యోగులను తీసివేయనున్నది. తాజాగా ఆ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆపరేషన్స్ శాఖపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన షేర్హోల్డర్లకు పండుగ బొనాంజా ఇస్తున్నది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్ను, రూ.6,940 కోట్ల విలువైన మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.
ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీలో వసతుల కల్పనకు రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బీడీఎన్టీ ల్యాబ్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు.