Mission Gaganyaan: గగన్యాన్ మిషన్లో భాగంగా టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్ను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తన ట్వీట్ల
ఇస్రోలో చేరడానికి ఐఐటీయన్లు ఆసక్తి చూపటం లేదని, దీంతో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ను పొందలేకపోతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Gaganyaan Mission | ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి దీన్న�
Aditya-L1 Mission | ఆదిత్య ఎల్-1 మిషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆదివారం కీలక అప్డేట్ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని పేర్కొంది.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్యాన్ అంతరిక్ష నౌక ఫొటోలను శనివారం విడుదల చేసింది. ఈ మిషన్కు సంబంధించి మ�
Gaganyaan Crew Module: నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ మాడ్యూల్ను ఇస్రో త్వరలో పరీక్షించనున్నది. గగన్యాన్ మిషన్కు చెందిన టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1(టీవీ-డీ1) రూపుదిద్దుకున్నది. టీవ
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సక్సెస్తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) మరో భారీ ప్రాజెక్ట్కు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స�
గగన్యాన్లో అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను పరీక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నది. మన దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీహ�
Chandrayan-3 | చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అయితే, పలుసార్లు మేల్కోలిపేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇస్రో చేపట్టిన ప్రతిష్టా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పని పూర్తిచేశాయి. 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) ప�
ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్ లక్ష్యం దిశగా వడివడిగా పయనిస్తున్నది. భూ కక్ష్యలను పూర్తి చేసుకొని భూ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య-ఎల్1 తాజాగా భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాట�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు మంచికట్ల సుశాంత్వర్మ సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్వర్మ పాఠశాల, ఇంటర్�
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి �