Chandrayan-3 | చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అయితే, పలుసార్లు మేల్కోలిపేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇస్రో చేపట్టిన ప్రతిష్టా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పని పూర్తిచేశాయి. 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) ప�
ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్ లక్ష్యం దిశగా వడివడిగా పయనిస్తున్నది. భూ కక్ష్యలను పూర్తి చేసుకొని భూ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య-ఎల్1 తాజాగా భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాట�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు మంచికట్ల సుశాంత్వర్మ సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్వర్మ పాఠశాల, ఇంటర్�
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి �
Chandrayaan-3 | ల్యాండర్ విక్రమ్ (Vikram Lander), రోవర్ ప్రజ్ఞాన్ (Pragyan Rover)లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. దీంతో చంద్రయాన్ -3 (Chandrayaan-3) కథ ము
విక్రమ్, ప్రజ్ఞాన్లను రీయాక్టివ్ చేసేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవి తిరిగి పని చేయకపోతే ఏమవుతాయనే సందేహం అందరిలోనూ కలుగుతున్నాయి.
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో శుక్రవారం ప్రయత్నించింది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం కూడా ఈ ప్ర
Chandrayaan-3 | చంద్రుడిపై స్లీప్ మోడ్లో ఉన్న చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) �
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Chandrayaan-3 | నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చే
సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన మిషన్ ఆదిత్య-ఎల్1 (Aditya-L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భూమికి (Earth) గుడ్బై చెప్పిన ఆదిత్య-ఎల్1 సూర్యుని (Sun) దిశగా ప్�
Gaganyaan | మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్'కు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఒకట్రెండు నెలల్లో తొలి టెస్ట్ ఫ్లైట్ను చేపట్టనున్నది. ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. వ్యోమగా�
జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-1 ప్రపంచానికి దిక్సూచిగా మారింది. 15 ఏండ్ల క్రితం ప్రయోగించిన ఈ మిషన్... భూమికి పంపించిన డాటాను వినియోగించి ఇప్పటి�