చంద్రయాన్-3 విజయంతో దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతుంటే, ఆ ప్రయోగంలో కీలకంగా పనిచేసిన కొందరు ఉద్యోగులు మాత్రం అర్ధాకలితో గడిపారు. మూడు నెలలుగా జీతాలు లేక వారి కుటుంబాలు తీవ్ర వేదనను అనుభవించాయి.
సూర్యుడి దిశగా పరుగులు పెడుతున్న ఆదిత్య-ఎల్1 తన క్షేమ సమాచారాన్ని ఇస్రోకు తెలిపింది. దీంతో పాటు తన కెమెరాకు పని చెప్పింది. భూమి, జాబిల్లిల ఫొటోలను చిత్రీకరించింది. పనిలో పనిగా తనూ ఓ సెల్ఫీ తీసుకుంది. ఈనెల
ISRO | చంద్రుడిపైకి ల్యాండర్ మిషన్ విజయవంతంగా ప్రయోగించినందుకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీని ఇస్రో గురువారం అభినందించింది. అంతరిక్ష కమ్యూనిటీలో మరో దేశం విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపాల�
ISRO | చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్ ఫొటోల్ని విడుదల చేసింది. మల్టీ వ్యూ ఇమేజ్లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో(త్రీడైమెన్షన�
Aditya-L1 Mission: కొత్త కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఎంటరైంది. ఇవాళ తెల్లవారుజామున రెండో సారి ఆదిత్య ఎల్1 కక్ష్య మారినట్లు ఇస్రో చెప్పింది. ఇస్రో స్టేషన్ల నుంచి ఆ శాటిలైట్ను ట్రాక్ చేశారు. మళ్లీ సెప్టెంబర్ 10వ �
బెంగళూరు, సెప్టెంబర్ 4: జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ కర్తవ్యాలను నిర్విఘ్నంగా పూర్తి
బెంగళూరు: ఇస్రో స్వరం మూగబోయింది. 3.. 2.. 1.. అంటూ ఇస్రో ప్రయోగాల్లో కౌంట్డౌన్ వినిపించే వాలర్మతి తనువు చాలించారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ దవాఖానలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3(Chandrayaan-3) కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ సంస్థ అందజేస్తున్నది. మరో రెండు మూడు రోజుల్లో చంద్రుడిపై
Aditya L1 | సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1ను భూమికి 15 లక్షల కి.మీ దూరంలోని ఎల్-1 పాయింట్ వద్దనున్న సుదీర్ఘమైన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. తద్వారా సౌర మంటలు, కొరొనల
Aditya L1 సూర్యుడి చుట్టూ 5 లెగ్రాంజియన్ పాయింట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వీటి గురించి మొదట వివరించింది ఇటాలియన్ - ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్. 1772లో తన ప్రఖ్యాత పరి�
Aditya-L1 | రోదసి రంగంలో వినూత్న ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ మిషన్�
వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తలపడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో, రథం కనిపించకుండా అదృశ్య రూప
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎంటార్ టెక్నాలజీ..మరో ఘనత సాధించింది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్కు తన విడిభాగాలు సరఫరా చేసిన సంస్థ.. తాజాగా ఆదిత్య ఎల్1 కూడా కొన్ని కీలక భాగాలు సరఫరా �