Operation Al-Aqsa Flood: ఇజ్రాయిల్లో ఉన్న అల్ అక్సా మసీదులో ఇటీవల అపవిత్ర ఘటన జరిగింది. దానికి బదులుగా ఇవాళ హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడికి దిగారు. సుమారు 5 వేల రాకెట్లను ఇజ్రాయల్పైకి వదిలారు. ఆ మసీదును �
Hamas : హమాస్ విరుచుకుపడింది. రాకెట్లతో బెంబేలెత్తించింది. 20 నిమిషాల్లోనే 5వేల రాకెట్లను ఫైర్ చేశారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయల్ పట్టణాలపై ఆ అటాక్ జరిగింది. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్లో భాగంగా ఆ ఫ
Israel: రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. దక్షిణ ఇజ్రాయిల్ వైపు నుంచి అటాక్ చేసింది. దీంతో బోర్డర్ పట్టణాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. హమాస్ దాడికి కౌంటర్ ఇస్తోంది ఇజ్రాయిల్. ఐడీఎఫ్ దళా�
ఇజ్రాయెల్ దేశంలో తకువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అధిక ఉత్పాదకత, నాణ్యతను సాధిస్తున్నారని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపత
ఇజ్రాయెల్ దేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు, ఒక రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ స్టడీ టూర్కు వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 10 వరకు ఈ స�
భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై కాలుమోపడానికి చంద్రయాన్-3 బయల్దేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగం క్లిష్టమైంది. సవాల్తో కూడుకున్నది.
చాలా ఏండ్ల క్రితమే మన దేశానికి వలస వచ్చి నివసిస్తున్న యూదు జాతీయుల తెగ త్వరలో కనుమరుగు కానున్నది. మిజోరంలో నివసిస్తున్న ఒక తెగను ప్రాచీన ఇజ్రాయెల్ వంశస్థులుగా 2009లో గుర్తించారు.
ఆక్సిజన్ థెరపితో పోస్ట్ కొవిడ్తో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించనున్నది. కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బంది పడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని వైద్యులు తెలిపారు.
ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు.
Israel Stirkes:లెబనాన్లో ఉన్న హమాస్ సెంటర్లపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. పాలస్తీనా రాకెట్ల దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ కౌంటర్ ఇచ్చింది. లెబనాన్ నుంచి హమాస్ ఉగ్రవాదుల కార్యకలాపాలను సాగనివ్వబోమ�
ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి.
Judicial System |న్యాయవ్యవస్థ తూకంపై రాజదండ ప్రహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించుకోవాల్సిన మూల్యం అని పెద్దలన్నారు.
రైతు బిజు కురియన్ ఇజ్రాయెల్లో అదృశ్యమయ్యాడు. రైతు బృందం బస చేసిన హెర్జీలియా నగరంలోని హోటల్ నుంచి శుక్రవారం అతడు మాయమయ్యాడు. ఆ రైతు బృందానికి నేతృత్వం వహించిన వ్యవసాయ కార్యదర్శి బీ అశోక్ దీనిపై భారత ఎ�
సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.