Israel-Hamas War | గాజా నివాసితులను ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరి�
Journalists Killed: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది జర్నలిస్టులు మృతిచెందారుదీంట్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిట
Israel-Hamas War | రెండు వారాల క్రితం ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిపై హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయ చూపారు. ఇద్దరు అమెరికన్
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10ల�
Joe Biden | ఇజ్రాయెల్ (Israel) సేనలకు, హమాస్ (Hamas) మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇజ్రాయెల్కు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశం వద్దని, 9/11 దాడి అనంతరం అమ�
ఇజ్రాయెల్పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు, రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపి�
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో వేల మంది పౌరులు మృత్యువాత పడటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం �
ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో ఓ హాస్పిటల్పై జరిగిన క్షిపణి దాడిలో 500 మందికి పైగా మరణించిన ఘటన ప్రపంచాన్ని కలచివేసింది. ప్రధాని మోదీతో సహా ప్రపంచదేశాల అధినేతలు దాడిని ఖండించి గాజా ప్రజలకు స�
పాలస్తీనా పౌరుల స్వాతంత్ర్య కాంక్షకు బాసటగా నిలిచిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) పాలస్తీనియన్ల హక్కులకు ఉగ్ర సంస్ధ హమాస్ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు.
Hamas: గాజాపై అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు వేల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ గ్రేనేడ్లను హమాస్ వాడినట్లు తెలుస్తోంది.
Rishi Sunak | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో ఇవాళ బ్రిటన్ ప్రధాని (British PM) రిషి సునాక్ (Rishi Sunak) పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడ�