పాలస్తీనా పౌరుల స్వాతంత్ర్య కాంక్షకు బాసటగా నిలిచిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) పాలస్తీనియన్ల హక్కులకు ఉగ్ర సంస్ధ హమాస్ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు.
Hamas: గాజాపై అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు వేల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ గ్రేనేడ్లను హమాస్ వాడినట్లు తెలుస్తోంది.
Rishi Sunak | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో ఇవాళ బ్రిటన్ ప్రధాని (British PM) రిషి సునాక్ (Rishi Sunak) పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడ�
ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీ
Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
Hamas: బందీగా ఉన్న 21 ఏళ్ల ఇజ్రాయిలీ మహిళ వీడియోను హమాస్ రిలీజ్ చేసింది. సుమారు 200 మంది బందీగా చేసినట్లు తాజాగా హమాస్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది.
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�