ఇజ్రాయెల్-హమాస్ మధ్య 20 నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనీయుల సంఖ్య 55,104 అని గాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది.
పాత అణ్వాయుధాల స్థానంలో ప్రవేశపెట్టదలచిన ‘న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్' అభివృద్ధిని అమెరికా వేగవంతం చేసింది. భారీ విధ్వంసాన్ని కలుగజేసే ఈ అణు గురుత్వాకర్షణ శక్తి బాంబ్ ఉత్పత్తిని 2026లో ప్రారంభించి 2028 న�
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న గాజాను వదులుకునేందుకు హమాస్ సిద్ధపడింది. గాజా పరిపాలనను పాలస్తీనియన్ అథారిటీ(పీఏ)కు అప్పగించేందుకు హమా
గత 15 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు బుధవారం మధ్యవర్తులు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్ రాజధానిలో ఎడ
Palestinians killed: 15 నెలలుగా జరుగుతున్న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 46 వేల మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 46,006 మంది మృతిచెందగా, మరో 109,378 మంది గాయపడినట్లు ఆరోగ్యశా�
Israel | ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ (Netanyahu)పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ( International Criminal Court) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Israel | ఇజ్రాయెల్తో యుద్ధంలో హమాస్కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ యహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్ దళాలు అంతమొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ (Hamas political bureau chief) ఇజ్ �