Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Sri Lanka Team: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుకు భద్రతను పెంచేశారు. ఇస్లామాబాద్లోని సెషన్స్ కోర్టు వద్ద మంగళవారం పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో అతిధి జట్టుకు భద్రతను కట్టుదిట్టం చే�
పాకిస్థాన్ ఆహార సంక్షోభం అంచుకు చేరింది. ఆ దేశంలో గోధుమ పిండికి తీవ్ర కటకట ఏర్పడింది. జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలలో దీని కొరత తీవ్రంగా ఉంది. పంజాబ్ ఆహార శాఖ రావల్పిండి, ఇస్లామాబాద్ల్లోని మిల�
శానిటరీ ప్యాడ్స్పై పన్ను విధింపుపై పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశానికి చెందిన యువ న్యాయవాది మహనూర్ ఒమర్ న్యాయపోరాటానికి దిగారు. ఇది మహిళలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని ఈ 25 ఏండ్ల యువ న్యాయవాది పేర్కొన్న
పాకిస్థాన్ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
అంతర్జాతీయ, ప్రాంతీ య స్థాయిల్లో ఉగ్రవాద సంస్థలకు కళ్లెం వేయడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ప్రశంసించింది. పాకిస్థాన్లో ఇటీవల ప్రాణ నష్టానికి కారణమైన ఉగ్రవాద దాడులను ఖండించింది.
TikTok star: 17 ఏళ్ల అమ్మాయి సానా యూసుఫ్.. పాకిస్థాన్లో హత్యకు గురైంది. ఇస్లామాబాద్లోని తన ఇంట్లోనే ఆమెను కాల్చి చంపారు. ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తే ఆ టిక్టాక్ స్టార్ను హతమార్చినట్లు తెలుస్తోంది.
చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ (High Commission) అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలను ప్రకటించింది.
Pakistan: ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పాకిస్థానీలు లూటీ చేశారు. ఓ కాల్ సెంటర్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇస్లామాబాద్లో జరిగింది.
ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్కు 50 వేల టన్నుల బి