Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య రెండో దఫా చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి దశ సమావేశం విఫలమవ్వడంతో పాటు హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు.
Donald Trump: ఒకవేళ ఇరాన్తో డీల్ కొలిక్కివస్తే, అప్పుడు సంతకాలు చేసేందుకు ఇస్లామాబాద్ వెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య మొదటి దఫా శాంతి చర్చలు పాక్లో జరిగిన విషయం తెలిసిందే. యు�
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇస్లామాబాద్ల
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు ముగియలేదని, పాకిస్థాన్ వేదికగా రెండో విడత చర్చలు రెండ్రోజుల్లో జరుగుతాయని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని మంగళవారం �
US-Iran Talks : ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు వేదికగా నిలిచిన ఇస్లామాబాద్లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ అవమానం పాలైంది.
US-Iran talks: అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్లో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆ వేదిక వద్దనుకుంటే, జెనీవాలో ఆ టాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సీజ్ఫైర్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మ�
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 21 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగినప్పటికీ, శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇటీవల కుది�
ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృం
JD Vance : ఇరాన్తో శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా నుంచి వాన్స్ బృందానికి రక్షణగా పాక్ తమ ఎఫ్ -16 యు�
High Alert | అమెరికా-ఇరాన్ (USA-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మాత్రం ముగిసిపోలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ (Israel).. లెబనాన్ (Lebanon) పై దాడులు చ�
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికగా మారింది. ఈ తరుణంలో ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి రీవెన్ అజార్ పాకిస్థాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను
ఈ నెల 11న ఇస్లామాబాద్లో జరిగే చర్చల కోసం ఇరాన్ 10 అంశాలతో పంపిన ప్రతిపాదనలు గందరగోళంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ విమర్శించారు. తన ప్రతిపాదనలను మూడు వేర్వేరు ముసాయిదాల్లో ఇరాన్ పంపిందని, దీం