జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలను ప్రకటించింది.
Pakistan: ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పాకిస్థానీలు లూటీ చేశారు. ఓ కాల్ సెంటర్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇస్లామాబాద్లో జరిగింది.
ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్కు 50 వేల టన్నుల బి
పాకిస్థాన్ ప్రభుత్వం దేశ రాజధాని ఇస్లామాబాద్లో ఆదివారం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయ�
Farooq Abdullah | విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, �
పాకిస్థాన్లో 2022లో సంభవించిన వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతా భావం ఆడ పిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నది. జూలై-సెప్టెంబరు మధ్య కా�
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ మీడియా కథనాల ప్రకారం, ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె అసీఫా భుట్టో (31)ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
Pakistan | పాకిస్థాన్ 14వ అధ్యక్షుడి (14th president of Pakistan)గా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari ) ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్ (Islamabad)లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో �
Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ ( Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది.
Zainab Ali Naqvi : పాకిస్థాన్ టెన్నిస్ సంచలనం జైనబ్ అలీ నఖ్వీ(Zainab Ali Naqvi) గుండెపోటుతో మృతి చెందింది. సోమవారం ఆమె తన సొంత ఇంట్లోనే మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. 23 ఏండ్ల జైనబ్ ఐటీఎఫ్(ITF) టోర్నమెంట్ కోసం...
Iran Attacks | పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్లోని జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల