JD Vance : ఇరాన్ నేతలతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు అమెరికా బృందానికి జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఆ టీమ్లో స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్గా ఉంటారు. మరో వైపు ఇస్లామాబాద్లో భద్రతా దృ
యుద్ధాన్ని తాత్కాలికంగా విరమణ ప్రకటించిన తర్వాత.. 11 నుంచి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు సాగబోతున్నాయి. అయితే, చర్చల ప్రక్రియకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయ
ఇస్లామాబాద్లో అమెరికా అధికారులను కలుసుకోవడం తనకు ఇష్టం లేదని మధ్యవర్తులకు ఇరాన్ స్పష్టం చేయడమే కాక, అమెరికా డిమాండ్లు ఎంతమాత్రం అంగీకరించదగినవి కావని స్పష్టం చేసింది.
Pakistani Judge : కోర్టు జడ్జీలు అంటేనే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్లు. అందులోనూ హైకోర్టు స్థాయి జడ్జి అంటే ఇంకెంత నిజాయితీగా ఉండాలి. కానీ, పాకిస్తాన్లో ఒక హైకోర్టు జడ్జి వ్యవస్థనే మోసం చేశాడు.
BLA : పాకిస్తాన్ సైన్యానికి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కి మధ్య నడుస్తున్న సైనికుల కిడ్నాప్ అంశం కీలక మలుపు తిరిగింది. బీఎల్ఏ ఆధీనంలో ఉన్న సైనికులు తమ వాళ్లు కాదని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.
విదేశీ ఆర్థిక సహాయంపై పాకిస్థాన్ ఆధారపడిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. అప్పులు కోరే దేశాలు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడలేవని, రుణదాతలు నిర్దేశించే షరతులను అంగీకరించడాని�
PM Shehbaz Sharif : బిచ్చగాళ్లు బిచ్చం కోసం ఇంటింటికీ తిరిగినట్లు తాము కూడా అప్పు కోసం ప్రపంచ దేశాలు తిరిగామని చెప్పుకొచ్చాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాక్ ఆర్థిక పరిస్థితి ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందో నేరుగా ఇ
UAE-INDIA : అంతర్జాతీయంగా ఇండియా ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. యూఏఈ ప్రెసిడెంట్ ఇండియా టూర్ ముగించుకుని వెళ్లిన వారం రోజుల్లోనే పాకిస్తాన్కు షాకిచ్చారు. పాకిస్తాన్తో చేసుకున్న ఎయిర్పోర్ట�
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Sri Lanka Team: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుకు భద్రతను పెంచేశారు. ఇస్లామాబాద్లోని సెషన్స్ కోర్టు వద్ద మంగళవారం పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో అతిధి జట్టుకు భద్రతను కట్టుదిట్టం చే�
పాకిస్థాన్ ఆహార సంక్షోభం అంచుకు చేరింది. ఆ దేశంలో గోధుమ పిండికి తీవ్ర కటకట ఏర్పడింది. జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలలో దీని కొరత తీవ్రంగా ఉంది. పంజాబ్ ఆహార శాఖ రావల్పిండి, ఇస్లామాబాద్ల్లోని మిల�
శానిటరీ ప్యాడ్స్పై పన్ను విధింపుపై పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశానికి చెందిన యువ న్యాయవాది మహనూర్ ఒమర్ న్యాయపోరాటానికి దిగారు. ఇది మహిళలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని ఈ 25 ఏండ్ల యువ న్యాయవాది పేర్కొన్న