సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 రేపు అహ్మదాబాద్లో జరగనుంది. శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డేల్లో దుమ్మురేపిన గిల్ టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో, ఇషాన్కు జోడీగా పృథ్వీ ష�
రెండో టీ20లో భారత ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కఠినమైన పిచ్ల మీద స్ట్రయిక్ రొటేట్ చేయడం ఇషాన్ నేర్చుకోవా�
బౌలర్లపై ఆధిపత్య చెలాయించడంలో రిషభ్ పంత్ను భర్తీ చేసే ఆటగాడు లేడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. పంత్ అందుబాటులో లేకపోవడం భారత్కు తీరని లోటు అని, టీమిండియా టాప్, మిడిల్ ఆర్
సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి