అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్
చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆ�
తెలంగాణలో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మన కలలు సాకారమవుతున్న వేళ.. క్రీడాలోకంలో తెలంగాణ తారలు తళుక్కుమంటున్నాయి.
తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొడుతున్నది. జాతీయ సీనియర్ టోర్నీలో రజత పతకంతో మెరిసిన ఇషా..టోర్న�
: ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో నాలుగు పతకాలు సాధించిన తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త