సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్ ఫైనల్స్కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదిక�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మూడో పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 20 ఏండ్ల ఇషా.. 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలవడంతో కాం�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టి వరుసగా రెండో రోజూ పతక ప్రదర్శన చేసింది. మరో పోరులో భారత �
అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్
చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆ�
తెలంగాణలో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మన కలలు సాకారమవుతున్న వేళ.. క్రీడాలోకంలో తెలంగాణ తారలు తళుక్కుమంటున్నాయి.
తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొడుతున్నది. జాతీయ సీనియర్ టోర్నీలో రజత పతకంతో మెరిసిన ఇషా..టోర్న�