Isha Singh | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు సన్నాహకం గా జరుగుతు న్న సెలెక్షన్ ట్రయల్స్లో భారత స్టార్ షూటర్ ఇషాసింగ్ ఆకట్టుకుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ట్రయల్స్లో శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇషా 244.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రిథమ్ సాంగ్వాన్, పాలక్ వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.