గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా (Assistant Professor) పనిచేస్తున్న నిఖిల్ మదన్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి
హైదరాబాద్లోని ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)కు రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ గురువారం రూ.30 కోట్ల వ
ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో నూతన లోగోను ఆవిష్కరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలో ఎంబీఏ కోర్సులు అందించే అత్యుత్తమ 100 సంస్థల్లో ఐఎస్బీకి స్థానం లభించింది.
దేశవ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ స్కూళ్లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తిరిగి తన తొలి స్థానాన్ని దక్కించుకున్నది. దేశీయంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో తొలి స్థానంతోపాటు ఆసియా వ్యాప్తంగా ఉన
మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
కళాత్మక వ్యాపార సంస్థ ‘ఇర్షిక హ్యూ’ ఇంటీరియర్ డిజైనింగ్లో కొత్త ప్రయోగాలు చేస్తున్నది. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు కల్పనా రావ్కుజీవం లేని గోడలే క్యాన్వాసులు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) క్షయ (టీబీ)స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రొఫెసర్ సారంగ్ దియో నియమితులయ్యారు.
Degree Education | డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్ను అమలుచేస్తారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథాశ్రమం అందించిన సహకారంతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. తాజాగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.