హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థ అయిన హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ISB) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం విడుదలైన పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ -2023లో దేశంలోనే �
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్ప�
కళ్లు లేవని చింతించలేదు. అవహేళనలకు భయపడలేదు. ఆ పట్టుదలకు గుర్తుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా ఇచ్చింది. ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటు సాధించిన మొదటి అంధురాలు తనే.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపా
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఐఎస్బీ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం నడుస్తున్నది నైపుణ్యాల యుగం, స్టార్టప్ల కాలమే. డిగ్రీ లేదా బీటెక్ పూర్తికాగానే విద్యార్థుల్లో చాలా మంది స్టార్టప్స్,
నాన్న లారీడ్రైవర్.. తల్లి గృహిణి. అయితేనేం అద్భుతమైన ప్రతిభ అతడి సొంతం. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే ఆ విద్యార్థి కష్టపడి.. ఎన్ఐటీ నాగ్పూర్లో సీటు దక్కించుకున్నాడు.
Hyderabad | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు (Hyderabad) రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించా�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
Traffic restrictions | ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల �