మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
Electricity Crunch | ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఏప్రిల్ నాటికి 229 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుంది. కానీ అందుకు తగిన ఏర్పాట్లు లేవన్న విమర్శలు ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Minister Errabelli Dayaker rao | ఏ రైతు అయినా సరే తన పొలాన్ని చూసిన వెంటనే మురిసిపోతాడు. వ్యవసాయం చేస్తూ నిరంతరం శ్రమిస్తాడు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతుగా
Minister Niranjan reddy | సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి రాకతో గ్రామా
‘తెలంగాణలో వ్యవసాయం కుంటుపడుతున్నది.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా సాగు విస్తీర్ణం పెరగలేదు..’ ఇదీ కొంతకాలంగా బీజేపీ నేతలు సాగిస్తున్న విష ప్రచారం
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే వందేండ్లకు సాగునీటి గోస లేకుండా వనపర్తి జిల్లాలో నిర్మాణాలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
ఈ యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర�
ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు