వనపర్తి : మెట్పల్లికి సాగునీరు తీసుకువస్తాం. వచ్చే పంట కాలానికి అందుబాటులో సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మెట్పల్లి ర�
సాగునీటి రంగానికి రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టికి, కార్యదక్షతకు రాష్ట్రంలో నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుధవారం విడుదల
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
వెయ్యి ఏండ్ల కింద దక్కన్ పీఠభూమిలో ఎగసిపడిన సామాజిక కెరటం బసవేశ్వరుడు. అది కర్ణాటక ప్రాంతం కావడంతో దానికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతమంతా ఆ చైతన్య ఒరవడి పరంపర కొనసాగింది. సరిగ్గా వెయ్యి ఏండ్ల తర్వాత అదే ప్రాం�
Minister indrakaran reddy | మహారాష్ట్ర సరిహద్దు పెన్ గంగా నదిపై నిర్వహిస్తున్న చెనాక -కోరాట ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎమ్మెస్సార్, సీఎస్ఆర్ నుంచి రూ.30లక్షలు మంజూరు సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, డిసెంబర్ 12: సాగునీటితో వర్తక వ్యాపారం, ర�
telangana irrigation day | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషి.. ఇంజినీర్ల అవిశ్రాంత శ్రమ.. వెరసి తెలంగాణ సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. అద్భుత సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్ప�
సాగునీటిపై సమీక్ష | హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పరిధిలోని చిన్న నీటి పారుదల, జేఆర్సీ దేవాదుల ప్రాజెక్టు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవ�
98 లక్షలతో సొంతంగా లిఫ్ట్ ఇరిగేషన్ అందివచ్చిన ప్రభుత్వ సహకారం చెర్వుఅన్నారం రైతుల జల విజయం 800ఎకరాల సాగుకు సమృద్ధిగా నీళ్లు 2 కుంటలకు జలకళ.. భారీగా పెరిగిన భూగర్భ జలం సరైన నీటివనరులు లేక సతమతం అవుతున్న రైత�
రాష్ట్రంలో ఉబికి వస్తున్న భూగర్భ జలాలు గతేడాది జూలైతో పోల్చితే 3.19 మీటర్లమేర ఎదుగుదల కాళేశ్వరంతో నడివేసవిలోనూ పెరిగిన నీటిమట్టాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ ని
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీటిపారుదలపై కీలక సమీక్ష చేపట్టారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత�
భగత్కు ఎట్లెట్ల ఓట్లు పడితే అట్లట్ల నెల్లికల్ లిఫ్టులో నీళ్లు వాటిలో కేరింతలు కొట్టాలె నాకు సీఎం పదవి ఎవరి భిక్షనో కాదు.. అది తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష పదవుల కోసం తెలంగాణను వదిలేసిన కాంగ్రెస్ తెలం�
ఈ ఏడాది సేద్యానికి నీరు పుష్కలం ప్రభుత్వ లక్ష్యానికి తోడైన ప్రకృతి రైతులను సాగుకు సిద్ధం చేసే ఉగాది సాగు, దిగుబడిలో మనదే అగ్రస్థానం రైతు కుటుంబాల్లో వసంతం తేవడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక పథకాలు ముఖ్యమ�
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో నలుగురు చీఫ్ ఇంజినీర్లను (సీఈ) ప్రభుత్వం బదిలీ చేసింది. నాగర్కర్నూల్ సీఈ రమేశ్ను మహబూబ్నగర్కు, మహబూబ్నగర్ సీఈ శ్రీనివాస్ను హైదరాబాద్ సీడీవ