KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�
KTR | భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనం�
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల
రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు అందించడానికి, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రతియేటా ప్రభుత్వం ముందస్తుగా సాగు లెక్కలు చేపడుతుంది. ఈ వానకాలం సీజన్లో ఏ సర్వే నంబర్లో �
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యం�
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మంగళవారం వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటానికి క్ష�
ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అ�
Speaker pocharam | దేశానికి అన్నం పెట్టేది రైతులు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం బాన్సు
KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రై�
ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా