సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల నుంచి ప్రాజెక్టు స�
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు, జలవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన అధికారుల కమిటీపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమ
దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, సంబంధిత అధికారులు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు ఎండిపోతుండగ�
గోదావరి బేసిన్లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగే�
మంత్రుల హడావుడితో ఆన్ కాలేకపోయిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంపుల పరిస్థితి ఇంకా అలాగే ఉన్నది. బుధవారం రాత్రి వరకు పంపులు ఆన్ కాలేదు. మరో రెండు రోజుల వరకు పంపులు ఆన్ అయ్యే పరిస్థితి లేదని సాగునీటి శాఖ �
నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాంగ్రెస్లో చిచ్చు రేపింది. ఫలితంగా మంత్రులు తాము పాల్గొనాల్సిన ప్రెస్మీట్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేవాదుల ఎత్తిపోతల పథకం
పాలకుర్తి నియోజకవర్గంలో వరి పొలాలు రైతుల కళ్ల ముందే ఎండిపోతుండడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తట్టుకొలేకపోయారు. పొలాలు బీటలుగా వారుతుంటే చలించిపోయారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రై
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సమీపంలో ఉమమాహేశ్వర రిజర్వాయర్ పనులను ప్రారంభించడంపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులపై రైతుల�
విద్యాశాఖకు చెందిన ఓ ఫైల్ ఆరు నెలలు పెండింగ్ పడడంతో.. సీఎంవోలోని కీలక ఐఏఎస్ అధికారితోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లకు సీఎం రేవంత్రెడ్డి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది.
మేడిగడ్డ బరాజ్ పనులు పూర్తికాకముందే, పూర్తయినట్టు నిర్మాణ ఏజెన్సీకి ధ్రువపత్రాలను జారీచేసిన ఎస్ఈ, ఈఈపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని భూర్గుపేట మారేడుగొండ చెరువు కట్ట తెగి ఏడాది గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడంలేదు. గత సంవత్సరం జూలై 26న అర్ధరాత్రి 650 సెంటీ మీటర్ల భారీ వర్షానికి చెరువు నిండి ఆరు చోట్ల గ�
రాష్ట్రంలోని డ్యాములు, బరాజ్ భద్రతపై ఇరిగేషన్శాఖ అధికారులు దృష్టిసారించారు. మంగళవారం జలసౌధలో స్టేట్ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ ఆపరేషన్స్ విభాగాల అధికారులు సమావేశమై రాష్ట్రంలోని అన్ని డ్యాములపై సమీ�