అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధిక�
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతం, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు ప్రతినిధ�
తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక అధికారులపైనే ఆంక్షలు అమలవుతున్నాయి. అడుగు తీసినా.. పెదవి కదిపినా ఎక్కడికక్కడ నిఘా నీడ వెంటాడుతున్నది. నోరెత్తవద్దు.. మీడియాకు ఎలాంటి సమాచారమివ్వవద్దంటూ ప్రత్యక్షంగానే హుకుంల
నీటి పారుదల శాఖలో రిటైర్ అయిన తాత్కాలిక ఉ ద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, వారికి పెన్షన్ ప్ర యోజనాలు కల్పించాలని 2023లో న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయనందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతోపాట
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం బరాజ్ వద్ద నీటిమట్టం 75.6 మీటర్లకు చేరుకుంది. బరాజ్ వద్ద కనీసం 77 మీటర్లు ఉండాలి.
బీఆర్ఎస్ హయాంలో చెరువులకు మహర్దశ పట్టగా, కాంగ్రెస్ పాలనలో కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసి 118 చెరువు కట్టలు తెగిపోయాయి.
ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తదనుగుణంగా సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Engineers | కాంగ్రెస్ సర్కార్ తీరుపై రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జలవివాదాల ఫోరంలోకి గోదావరి ప్రస్తావ�