నదీజలాల విషయమై ఎగువ రాష్ర్టాలతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, ప్రొరేటా ప్రకారం దిగువ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఇరిగేషన్శాఖ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగం ఈఎన్సీగా టీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈఎన్సీ అడ్మిన్గా ప్రస్తుత ఓఅండ్ఎం ఈఎన్సీ మధుసూదన్రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధిక�
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతం, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు ప్రతినిధ�
తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.