‘Extension | విరమణ పొందిన ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించబోము’ అని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతర పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అందుకు విరుద్ధంగా నీటిపారుదల శాఖలో ఎందర�
Uttam Kumar Reddy | ఇరిగేషన్శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌ�
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీ, డబ్ల్యూఎం) సబ్స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగ
ఇరిగేషన్శాఖలో ఇటీవల ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారు. తాజాగా వాటిని దిద్దుకొనేందుకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)లను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా ఇంజినీర్లకు ఓడీల ను జారీ చేయగా, మరి కొందరికి ఇచ
నదీజలాల విషయమై ఎగువ రాష్ర్టాలతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, ప్రొరేటా ప్రకారం దిగువ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఇరిగేషన్శాఖ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగం ఈఎన్సీగా టీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈఎన్సీ అడ్మిన్గా ప్రస్తుత ఓఅండ్ఎం ఈఎన్సీ మధుసూదన్రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధిక�
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతం, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు ప్రతినిధ�