నీటిపారుదల శాఖ హైదరాబాద్ యూనిట్లో కొద్ది నెలల క్రితం ఇష్టారీతిన చేపట్టిన బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాడు ఎలాంటి విచారణలు లేకుండానే పలువురు ఇంజినీర్లను బదిలీ చేసిన ప్ర�
కనీసం తట్టెడు మట్టి కూడా తీయకముందే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అంచనాలు మాత్రం రెండేండ్లలో రెండింతలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,900 కోట్ల నుంచి ఏకంగా రూ.4,700 కోట్లకు పెంచింది.
సీఎం రేవంత్ సాక్షిగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మోటర్లు బంద్ అయ్యాయి. శనివారం వరకు ఆరు మోటర్లు పనిచేస్తున్నాయని చెప్పిన నీటిపారుదల శాఖ అధికారులు, తీరా సీఎం పర్�
తెలంగాణ ఇరిగేషన్, ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఇద్దరు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజినీర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రిటైర్డ్ ఎస�
నీటి పారుదల శాఖ ఈఎన్సీగా రమేశ్బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్బాబు సూర్యాపేట సీఈ, ప్రస్తుత ఈఎన్సీ(అడ్మిన్)గా ఉన్నారు.
Revanth Reddy | ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఎవరనే విషయమై ఇంజినీర్లలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు ఇప్పటికే చర్చకు వచ్చినా ఎవరినీ ఖరారు చేయకపోగా, ముఖ్యమంత్రి, మంత్రికి మధ్య పేచీయే అందుకు కారణమని జలసౌధ
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు వర్షం పడితే జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతోపాటు ఇండ్లలోకి నీరు చేరుతున్నది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజ లు భయపడుతారు.
అసెంబ్లీ సమావేశాల్లో ‘నీళ్లివ్వండి- నిధుల్విండి’ అనే డిమాండ్ మార్మోగిపోయింది. నీటిపారుదల శాఖ తీరుపై విపక్షంతోపాటు అధికారపక్షం నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్య
యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �
పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్డ్యామ్ ధ్వం�
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు మూడు ప్రైస్ బిడ్లు దాఖలు కాగా ఆయా ఏజెన్సీలతో గురువారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.