పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్డ్యామ్ ధ్వం�
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు మూడు ప్రైస్ బిడ్లు దాఖలు కాగా ఆయా ఏజెన్సీలతో గురువారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శాఖలో సిబ్బంది లేక, ఉన్నవారికి వేతనాలు రాని దుస్థితి నెలకొన్నది. ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధ
రాష్ట్రంలోని డ్యామ్ల సమగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) కోసం ప్రత్యేకంగా కోర్ టెక్నికల్ బృందాన్ని ఇరిగేషన్శాఖ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిషన్ రమేశ్బాబు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఇరిగేషన్శాఖలో ఇటీవల ప్రమోషన్లు కల్పించారన్న మాటేగానీ ఇంకా చాలా స్థానాలు ఖాళీగానే ఉన్నా యి. తొమ్మిది ఇరిగేషన్ సర్కిల్స్కు చీఫ్ ఇంజినీర్లే లేకుండా పోయారు. ఉన్న సీఈలకే అదనపు బాధ్యతలను అప్పగించి ప్రభు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
ఇరిగేషన్ శాఖలో సీనియారిటీతో సంబంధం లేకుండా పోస్టింగ్ల ప్రక్రియ ఇష్టానుసారం కొనసాగుతున్నది. ఇటీవల ఇచ్చిన ప్రమోషన్లలో పలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి.
ఇరిగేషన్శాఖలో ఒకేసారి 106మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ టెరిటోరియల్ పరిధిలోని ఎస్ఈ మొదలు ఏఈఈ, ఏఈల వరకు అందరికీ స్థానచలనం కల్పించారు.