ఇరిగేషన్శాఖలో పలువురు ఇంజినీర్లకు 8 నెలలుగా నిలిపివేసిన వేతనాలు విడుదల చేసేందుకు సర్కారు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు ఉ�
నగరంలోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీవాసులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనకి తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను క
గట్టు ఎత్తిపోతల పథకం పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. రూ.586 కోట్లతో.. 1.32 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో జాప్�
రాష్ట్రంలో కీలకమైన నీటి పారుదలశాఖ (జలసౌధ)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య తెలిపారు.
నాలుగు నెలలుగా దమ్మన్నపేట ఎత్తిపోతల పథకం పనిచేయకున్నా పట్టించుకునే వారు లేరని ఆయకట్టు రైతులు ఆగ్రహించారు. అధికారులను అడిగితే రేపు మాపు బాగు చేయిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ధర్