ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శాఖలో సిబ్బంది లేక, ఉన్నవారికి వేతనాలు రాని దుస్థితి నెలకొన్నది. ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధ
రాష్ట్రంలోని డ్యామ్ల సమగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) కోసం ప్రత్యేకంగా కోర్ టెక్నికల్ బృందాన్ని ఇరిగేషన్శాఖ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిషన్ రమేశ్బాబు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఇరిగేషన్శాఖలో ఇటీవల ప్రమోషన్లు కల్పించారన్న మాటేగానీ ఇంకా చాలా స్థానాలు ఖాళీగానే ఉన్నా యి. తొమ్మిది ఇరిగేషన్ సర్కిల్స్కు చీఫ్ ఇంజినీర్లే లేకుండా పోయారు. ఉన్న సీఈలకే అదనపు బాధ్యతలను అప్పగించి ప్రభు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
ఇరిగేషన్ శాఖలో సీనియారిటీతో సంబంధం లేకుండా పోస్టింగ్ల ప్రక్రియ ఇష్టానుసారం కొనసాగుతున్నది. ఇటీవల ఇచ్చిన ప్రమోషన్లలో పలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి.
ఇరిగేషన్శాఖలో ఒకేసారి 106మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ టెరిటోరియల్ పరిధిలోని ఎస్ఈ మొదలు ఏఈఈ, ఏఈల వరకు అందరికీ స్థానచలనం కల్పించారు.
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ఇరిగేషన్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి శుక్రవారం 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనస
నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
ఇరిగేషన్శాఖలో ఇటీవల కల్పించిన ఉద్యోగోన్నతులలో పలు అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమైన పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారని, ఏకంగా శాఖ మంత్రిపైనే ఆరోపణలు చేసినట్టుగా
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొంచించారు.