వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్య�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్పల్లి ప
ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జలసౌధలో చీఫ్ ఇంజినీర్లు (సీఈలు), క్వాలిటీ కంట్రోల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు�
కాంగ్రెస్ ప్రభుత్వం ‘వరద’ లెక్కలను గోదావరిలో కలుపుతున్నదా? రేవంత్రెడ్డి ప్రభుత్వం గోదావరిలో నీళ్లులేవని బుకాయించే పనిచేస్తున్నదా? నీటిపారుదల శాఖ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని కాల్చివేయాలని తల
ఎంజీకేఎల్ఐలో భాగంగా నిర్మితమైన జొన్నలబొగుడ రిజర్వాయర్ ప్రధాన కాల్వ లైనింగ్ సీసీ దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల బొగుడ రిజర్వాయర్ ప్రధాన తూం నుంచి గుడిపల్లి రిజర్వాయర్కు �
‘Extension | విరమణ పొందిన ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించబోము’ అని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతర పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అందుకు విరుద్ధంగా నీటిపారుదల శాఖలో ఎందర�
Uttam Kumar Reddy | ఇరిగేషన్శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌ�
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీ, డబ్ల్యూఎం) సబ్స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగ
ఇరిగేషన్శాఖలో ఇటీవల ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారు. తాజాగా వాటిని దిద్దుకొనేందుకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)లను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా ఇంజినీర్లకు ఓడీల ను జారీ చేయగా, మరి కొందరికి ఇచ
నదీజలాల విషయమై ఎగువ రాష్ర్టాలతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, ప్రొరేటా ప్రకారం దిగువ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఇరిగేషన్శాఖ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగం ఈఎన్సీగా టీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈఎన్సీ అడ్మిన్గా ప్రస్తుత ఓఅండ్ఎం ఈఎన్సీ మధుసూదన్రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.