Ireland | ఐర్లాండ్ (Ireland)లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల చిన్నారి (Indian origin girl)పై తోటి పిల్లలు జాత్యాహంకారం ప్రదర్శించారు.
ఐర్లాండ్లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా డబ్లిన్లో కొంతమంది టీనేజర్లతో కూడిన ఓ గ్యాంగ్ ఓ భారత సంతతి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఐరిష్ నగరం లెట్టర్కెన్నీ�
క్రికెట్లో మరో రికార్డు బద్దలైంది. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో ఐర్లాండ్ ఆల్రౌండర్, మన్సస్టర్ రెడ్స్ క్రికెటర్ కర్టిస్ కాంఫర్ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్�
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
World Cup Qualifiers : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2025లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ (West Indies) అదరగొట్టింది. స్కాట్లాండ్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న విండీస్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో ఐర్లాండ్(Ireland)ను ఓడిం�
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్.. 3-1తో ఐర్లాండ్ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
Ireland | శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవార
కొత్త రికార్డులు నమోదైన రాజ్కోట్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాత రికార్డుల దుమ్ము దులిపింది.
IND W vs IRE W | ఐర్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్నది. ఇక సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్�
IND vs IRE | స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో స్మృతి మంధాన సారథ్యంలోని భారత్.. 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్�
గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాజ్కోట్ వేదికగ�