Mark Zuckerberg : మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) కొత్త ఇల్లు కొన్నాడు. ఐర్లాండ్లోని పురాతనమైన చిన్న భవంతిని కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడీ సాంకేతిక దిగ్గజం
తన బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలపై భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. ‘ఈ ఆటలో మీరు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
Ishan Kishan : ఇటీవలి కాలంలో టీ20ల్లో వరుసగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో నెంబర్ 1 బ్యాటర్గా నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్ టోర్నీలకు సంబంధించి బుధవారం ఐసీసీ ర్యాంకులు విడుదల �
England XI : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England) టీ20 పోరుకు సై అంటోంది. భారత జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది ఆతిథ్య జట్టు.
Heinrich Malan : భారత జట్టుపై చరిత్రాత్మక సిరీస్ విజయంతో సంబురాల్లో మునిగితేలుతున్న ఐర్లాండ్ (Ireland)కు ఊహించిన షాక్ తగిలింది. హెడ్కోచ్ హెన్రిచ్ మలన్ (Heinrich Malan) రాజీనామా చేశాడు.
Ten Doeschate | ఐర్లాండ్తో(Ireland) జరిగిన టీ20 సిరీస్లో భారత్ 2-0 తేడాతో అనూహ్యంగా వైట్వాష్కు గురవడాన్ని నమ్మలేకపోతున్నట్లు టీమ్ ఇండియా(Team India) సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే(Ten Doeschate) అన్నారు.
జూన్ 28, 2026.. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పసికూనగానే చలామణి అవుతున్న ఆ జట్టు అద్భుతమే చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్ల�
టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన అనంతరం కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియాకు భంగపాటు! రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్కు ఆతిథ్య జట్టు దిమ�
Vaibhav Sooryavanshi: నెట్స్లోనూ తగ్గేదిలేదన్నాడు వైభవ్. నెట్ ప్రాక్టీస్ సమయంలో భారీ షాట్లు కొట్టాడు సూర్యవంశీ. ఆ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక ఇవాళ ఐర్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. మరి తుది
IRE vs IND | టీమిండియా ఐర్లాండ్ పర్యటనపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యత
Suryansh Shedge: ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్జ్ను తీసుకున్నారు. గాయపడ్డ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అతనికి అవకాశం ఇచ్చారు. ఆ ముంబై క్రికెటర్ ఇటీవల భారత్-ఏ తరపు
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. దీంతో అతను ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం వల్ల అతను ఆ టోర్నీతో పాటు ఇంగ్లండ్ సిరీస్ను కూడా మిస్ కానున్నాడు. అతను
ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన