ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
Mohammed Siraj: వర్క్లోడ్ వల్ల సిరాజ్ను తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతన్ని ఉపసంహరించారు. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. బీసీసీఐ ఇవాళ ఈ ప్రకటన చేసింది.
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో న్యూజిలాండ్ పట్టు సాధిస్తున్నది. యువ పేసర్ నాథన్ స్మిత్(6-40) ధాటికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకు కుప్పకూలింది.
Sri vasavi Kanyaka Parameswari | విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని
డబ్లిన్లో ఘనంగా శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో అత�
BCCI : జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో ఇండియా రెండు టీ20 మ్యాచ్లను ఆడనున్నది. ఆ షెడ్యూల్ను ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ టూరు కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా రెండు మ్యాచ్లు ఆడనున్నది.
Paul Stirling : టీ20 ప్రపంచకప్లో ఘోరంగా విఫలమైన ఐర్లాండ్కు మరో షాకింగ్ న్యూస్. కొన్నాళ్లుగా జట్టును నడిపిస్తున్నపాల్ స్టిర్లింగ్(Paul Stirling) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఐరోపా సమాఖ్య(ఈయూ), భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్న వేళ నగరంలో విద్య, సాంకేతికత, ఆవిష్కరణల విస్తరణ లక్ష్యమని ఐర్లాండ్ మంత్రి జాక్ చాంబర్స్ తెలిపారు.
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్లు ఉత్కంఠ రేపుతున్న వేళ.. పలు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు.