యుద్ధం విషయంలో తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చర్చలు జరుగుతాయో.. లేదో తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, మిలిటర�
చర్చల ప్రసక్తి లేకపోతే.. ఇరాన్తో యుద్ధం కనీసం ఐదు వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు. ఖమేనీ ప్రోద్బలంతో తనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న ఆయన.. తాను మాత్రం మొ�
Jeddah : భారీ సంఖ్యలో భారతీయలు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. యుద్ధ విమానాలు, బాంబుల మోతతో భయభ్రాంతులకు గురవుతున్న వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Benjamin Netanyahu : ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన ప్రతీకార దాడుల నుంచి ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) తప్పించుకున్నారు.
Donald Trump : ఇరాన్ దాడులతో షాకైన అరబ్ దేశాలు.. అమెరికా, ఇజ్రాయేల్తో కలిసి యుద్ధంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్లడించారు.
Khamenei's wife dies | అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే మరణించారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడిన 78 ఏళ్ల ఆమె చికిత్స పొందుతూ సోమవారం చనిపోయినట్ల ఇ
Medical students | ఇరాన్ (Iran) కు, అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) కు మధ్య దాడులు ప్రతిదాడులు తీవ్రతరమయ్యాయి. దాంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు (Indian Students) తీవ్ర భయాందోళనల�
Iran : గల్ఫ్ దేశాలపై కక్ష కట్టిన ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తున్నది. పొరుగు దేశాల నుంచి ఇరాన్కు మద్దతు లభించడం లేదు. మరో వైపు అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు ఇరాన్ వ్యతిరేకించినట్లు తెలు
Nuclear Facilities: ఇరాన్లోని అణు కేంద్రాలకు నష్టం జరగలేదని తెలుస్తోంది. బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, టెహ్రాన్ రీసర్చ్ రియాక్టర్ తో పాటు ఇతర అణు కేంద్రాలకు ఎటువంటి డ్యామేజ్ కాలేదని ఐక్యరాజ్య
Iran's Drones Hit Saudi Oil Refinery | సౌదీ అరేబియాలో కీలకమైన అరామ్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో రాస్ తనూరాలోని చమురు శుద్ధి కర్మాగారం నుంచి దట్టంగా పొగలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ రిఫైనరీ ప్లాం�
US-Israeli Airstrike: శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో సుమారు 555 మంది మృతిచెందినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సంస్థ పేర్కొన్నది. అమెరికా దళాలు 131 నగరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మ�
Thummala Nageshwara Rao | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. తన కుటుంబసభ్యుల చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఆయన.. విమానాల రద్దుతో అక్కడే ఇరుక్కుపోయారు.