Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ స్పృహలో లేనట్లు తెలిసింది. కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ కథనంలో పేర్కొన్నారు. దేశాన్ని ఆయన పాలించలేకపోతున్నట్లు ఆ రిపోర్టులో
Iran Fishing Net : ఇరాన్ చేపల వలలో అమెరికా యుద్ధ విమానాలు చిక్కినట్లు ఓ భారీ ఓర్డింగ్ను టెహ్రాన్ వీధిలో పెట్టారు. హోర్ముజ్ జలసంధి అంశంలో అమెరికాకు హెచ్చరిక ఇస్తున్న రీతిలో ఆ ఓర్డింగ్ ఉన్నది. మరోవైపు హోర్�
అమెరికా నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సోమవారం తిరస్కరించింది. తన ప్రతిస్పందనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తెలియచేసినట్లు ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏ
ఇరాన్లో అతిపెద్ద చమురు, సహజవాయు క్షేత్రం ‘సౌత్ పార్స్'పై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు పాల్పడింది. సౌత్ పార్స్ పెట్రోకెమికల్ ప్లాంట్'పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డామని, చాలా శక్తివంతమైన బాంబుద�
అమెరికాను మరో దెబ్బ తీసినట్టు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ నౌక ఎల్హెచ్ఏ-7పై దాడి చేయడంతో అది దక్షిణ హిందూ మహాసముద్రంలోకి పలాయనం చిత్తగించిందని ఐఆర్జీసీ ప్రకటించింది.
Iran : పశ్చిమాసియా యుద్ధాన్ని కొన్ని రోజులు విరమించేందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన దాడుల విరమణను ఇరాన్ నిర్మొహమాటంగా తిరస్కరించింది.
Enriched Uranium: ఇరాన్ భూభాగంలో పడిపోయిన ఓ పైలట్ను అమెరికా రక్షించింది. అయితే దీని కోసం చేపట్టిన డేరింగ్ ఆపరేషన్పై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియంను దోచుకెళ్లేందుక
Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి.
Iran-US War : అమెరికా-ఇరాన్ మధ్య ఒకవైపు చర్చల ప్రతిపాదన కొనసాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తాజాగా 13 మంది మరణిం�
Iran Crisis: ఇరాన్ వార్ను ఆపేందుకు మీడియేటర్లు ఓ ప్లాన్ వేశారు. 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించాలని ముస్తాయి తీర్మానం ప్రతిపాదించారు అయితే ఇరాన్, అమెరికా దేశాలు ఆ ప్లాన్పై ఇంకా స్పందించ�
అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. యూఎస్ ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ పైలట్ను రక్షించే ఆపరేషన్ సందర్భంగా అమెరికాకు చెందిన రెండు సీ-130 విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ప్రకట
ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్లో ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించి నెల రోజులు దాటింది. దీంతో ఆ దేశంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్డౌన్గా ఇది నిలిచింది.
ఇరాన్తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు.