ఇరాన్లో రెండు నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. పోలీస్ కస్టడీలో మహ్సా అమిని మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నైతిక పోలీస్ విభాగం (మోరాలిటీ
FIFA World Cup | ఫిఫా ప్రపంచకప్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్పై కన్నేసిన జట్లు ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఫిఫా వరల్డ్ కప్లో ఇరాన్ ఆట ముగిసింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో �
ఫిఫా ప్రపంచకప్లో యూరప్ జట్లకు ఆసియా టీమ్స్ నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. టైటిల్ కచ్చితంగా సాధిస్తాయనుకున్న జట్లకు ఆసియా జట్లు దిమ్మతిరిగే షాక్లు ఇస్తున్నాయి.
Hijab | ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనకారులపై దమణకాండ కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు ప్రభుత్వం ఆంక్షలు, సైన్యం అణచివేత సాగుతుండగానే మరోవైపు నిరసనకారులపై దుండగులు కాల్పులకు
హిజాబ్ ధరించకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలన్న మరో మతపెద్దకు ఒక మహిళ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తాను ఎక్కడ ఉండాలి, హిజాబ్ ధరించాలా వద్దా అన్నది చెప్పవద్దంటూ ఆయన ముఖంపై అన్నది.
కొన్ని నెలల కిందట స్థానికులు గట్టిగా పట్టుబట్టి ఒప్పించడంతో అమౌ హాజీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు. అయితే నాటి నుంచి ఆ వృద్ధుడు తీవ్ర విచారంతో ఉన్నాడు.
‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’గా పిలిచే ఇరాన్కి చెందిన అమౌ హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏండ్ల హజీ ఐదు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్లో ఫార్స్ ప్రావిన్స్లోని దేగ్జాహ్ గ్రామం లో అమౌ హజీ ఆదివారం �
టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివర�