ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావంతో.. వంటింట్లో గ్యాస్ సెగ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధర పెంచేసింది. ధరాఘాతాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ కొరత కోరలు చాస్తున్నది.
ఒక దేశంలో జరిగిన సంఘటన మరొక దేశంలో ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు సరఫరా మార్గాల్లో ఏర్�
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల �
ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నవేళ.. కేంద్రం మాత్రం దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని వెల�
పశ్చిమాసియాలో ఎనిమిదో రోజు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి దీటుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థ�
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి కోసం భారత్ ఎప్పుడూ ఏ దేశంపై ఆధారపడలేదని, ఇటీవలి అమెరికా ఆంక్షల మినహాయింపు భారతదేశ ఇంధన విధానాన్ని నిర్ణయించేదిగా కాకుండా కేవలం కొన్ని అడ్డంకులను మాత్రమే తొ�
‘సబ్మెరైన్తో శత్రు యుద్ధ నౌక ధ్వంసం..’ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో ఇలాంటి దాడి గురించి విన్నాం. మళ్లీ ఇప్పుడు ఇరాన్-అమెరికా యుద్ధంలో కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం అలాంటి దాడి ఇరాన్ నౌకపై చేసిం�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయ
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చాలామంది భారత విద్యార్థులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ దేశంలోని మన దౌత్య కార్యాలయం మంగళవారం తెలిపింది.
తన గొప్ప స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్కు అండగా నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
ఇరాన్పై భారీ సైనిక చర్యను అమెరికా చేపట్టిన కొన్ని గంటల తర్వాత నిర్వహించిన ఓ సర్వే ప్రకారం అమెరికన్ ప్రజల్లో పావు వంతు మంది మాత్రమే ఈ దాడులను సమర్థించారు. రాయ్టర్స్ ఇప్సోస్ ఆధ్వర్యంలో శనివారం ప్రార�
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత భారత్ ఎట్టకేలకు స్పందించింది. గల్ఫ్ ప్రాంతమంతా డ్రోన్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న వేళ మంగళవారం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు �