ఫోన్ ట్యాపింగ్ (Phone taping) కేసులో మాజీ ఐపీఎస్ అధికారి (IPS officer) ప్రభాకరరావు (Prabharker Rao) బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరపనున్నారు. దర్యాప్తునకు ప్రభాకరరావు ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Su
Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా (VRS) చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వె�
అసెంబ్లీ బిల్లుల విషయమై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల గురించిన చర్చలు చాలా జరుగుతున్నా ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నదనే ప్రస్తావన మాత్రం ఎక్కడా రావటం లేదు. ఈ అంశంపై రాజ్యాంగం, చట�
చిన్నప్పుడు ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్' అని ఆమెను ఎవరు అడిగినా తడుముకోకుండా ‘ఐపీఎస్ ఆఫీసర్ అవుతా’ అని చెప్పేది. ఆ ఆశకు, ఆశయానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డం నిలిచాయి. అయినా వెనకడుగు వేయలేదు. బడికి వెళ్లే ర
Congress MLA claims threat to life | ఐపీఎస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బాబా సిద్ధిఖీ మాదిరిగా తాను లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హత్యకు గురైతే ఆ ఐపీఎస్ అధికారిదే బాధ్యత అని పేర్కొన్�
CBI books IPS Officer | భారీ కుంభకోణం కేసు దర్యాప్తులో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారిణిపై ఆరోపణలు వచ్చాయి. సీఐడీ దర్యాప్తులో ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
IPS Sreelekha | కేరళలో అసెంబ్లీ ఎన్నికల (Kerala assembly elections) గడువు మరో ఏడాదిన్నర మిగిలి ఉండగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీల్లో చేరికల పర్వాలు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళ మాజీ డీజీపీ (Former DGP), ఐపీఎస్ అధికార�
Jathwani Case | నటి (Actress) కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో ఐపీఎస్ అధికారి (IPS officer) విశాల్ గున్నీ (Vishal Gunni) కి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
Chennai CP | తమిళనాడు శాఖ బీఎస్పీ అధ్యక్షుడు (BSP chief) కె ఆర్మ్స్ట్రాంగ్ (K Armstrong) హత్య నేపథ్యంలో బదిలీ అయిన చెన్నై పోలీస్ కమిషనర్ (Chennai CP) సందీప్ రాయ్ రాథోడ్ (Sandeep Roy Rathore) స్థానంలో కొత్త సీపీ వచ్చారు. ప్రస్తుతం చెన్నై నగర �
IPS suicide | భార్య క్యాన్సర్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను తట్టుకోలేక భార్య చనిపోయిన నిమిషాల
రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్త్రన్ మంగళవారం గుండెపోటులో హఠాన్మరణం చెందారు. ఉదయం వేళ గుండెపోటు రావడంతో ఆయన కుమారుడు హరిరతన్ వెంటనే ఏఐజీ దవాఖానకు తరలించారు.