ఐపీఎల్ సీజన్ ముగిసి చాలారోజులైంది. ఈ క్రికెట్ పందేరం జరిగిన ప్రతిసారీ.. దీని రూపకర్త లలిత్ మోదీ గురించి చర్చోపచర్చలు సాగడం కామన్. ఈసారీ అదే జరిగింది. కానీ, ఈసారి భిన్నంగా మోదీ కూతురు ఆలియా గురించి గొప�
ఎక్కువమంది ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ ఆడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆడాలనే ఉత్సాహం ఉన్నా తీరిక లేక కొందరు.. వీలుదొరికినా ఆటస్థలం ఖాళీగా లేక మరికొం�
ఐపీఎల్ సీజన్ జోరుమీదుంది. స్పిన్నర్లు జోష్తో వికెట్లు పడగొడుతున్నారు.ఇంట్లో టీవీలో కలిసి మ్యాచ్లు చూసే తండ్రీకొడుకుల ముచ్చట్లకు కొదువేం ఉంటుంది. స్పిన్ బౌలింగ్తో క్రికెట్ను ఓ ఆట ఆడుకున్న అనుభవ�
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్రసార చిత్రాలు అభిమానులను ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుంటూ లీగ్ డిజిటల్ స్పాన్సర్ జియో సినిమా లఘు చిత్రాలను రూపొందిస
Yashasvi Jaiswal: ఐపీఎల్లో ఒక్క సీజన్లో అత్యధిక రన్స్ చేసిన అన్క్యాప్డ్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల క్రితం నాటి రికార్డును అతను బ్రేక్ చేశాడు. షాన్ మార్ష్ పేరిట ఉన్న రికార్డున�
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొంత మందికి చేతి నిండా పని. సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎప్పుడెప్పుడు బెట్టింగ్ వేద్దామని ఆత్రుతతో ఎదురూచూస్తుంటారు.
నగరంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్ పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ పరిధి..ఎల్బీనగర్ జోన్ ఎస్ పోలీసులు రెడ్ పట్టుకున్నారు. వారి నుంచి రూ.20లక్షల న
యాభై వేల నుంచి లక్ష రూపాయలుంటేనే ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనాలి.. లేదంటే మా వైపే చూడొద్దంటూ ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్లో కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి ప�
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. రెండేండ్ల పాటు ఆర్సీబీతో బంగర్ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింద�