Deepak Hooda : ఐపీఎల్ వేలం సమీపిస్తున్న వేళ భారత క్రికెటర్ దీపక్ హుడా (Deepak Hooda)కు బిగ్ షాక్. వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలనుకున్న హుడాకు బీసీసీఐ (BCCI) పెద్ద ఝలక్ ఇచ్చింది. అతడి పేరును అనుమానాస్పద బౌలింగ్ యాక్షన�
మరికొద్దిరోజుల్లో అబుదాబి వేదికగా నిర్వహించాల్సి ఉన్న ఐపీఎల్ వేలానికి ముందు పలువురు విదేశీ ఆటగాళ్లు తాము సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేమని కొత్త మెలిక పెట్టారు.
Glenn Maxwell: ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ వేలానికి దూరం అయ్యారు. వేలానికి అందుబాటులో ఉండడం లేదని అతను ప్రకటించాడు. డిసెంబర్ 16వ తేదీన అబుదాబిలో ఐపీఎల్ ప్లేయర్ల వేలం జరగనున్న�
Andre Russell | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్లేయర్స్ మినీ వేలానికి ముందు లెజెండరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కోల్క�
వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. శనివారం (నవంబర్ 15)తో రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్, �
ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు �
IPL 2025 Auction: వార్నర్, శార్దూల్, బెయిర్స్టో.. వీళ్లను ఎవరూ కొనలేదు. అనేక మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేశాయి. వచ్చే ఏడాది సీజన్కు చెందిన ఐపీఎల్ వేలం ముగిసింది. ఏయే ఆటగాళ్లు అమ్ముడుపోలేదో ఈ లిస్టు చ
తొలి రోజు మాదిరిగానే రెండో రోజూ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లపై కాసులు కుమ్మరించాయి. భారత వెటరన్ పేసర్, గత సీజన్ దాకా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ రెండో రోజు వేలంల
IPL auction | ఐపీఎల్ 2025 కోసం ఆదివారం మొదలైన ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం కూడా కొనసాగుతోంది. ఇవాళ్టి వేలంలో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ భారీ ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ జట్టు జాన్సెన్న
Rishabh Pant | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలం (IPL Auction)లో తాను అమ్ముడవుతానా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
IPL 2024: వాస్తవానికి బీసీసీఐ గతేడాది వేలాన్ని ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా నిర్వహించాలని భావించింది. అందుకు గాను ఏర్పాట్లను కూడా పూర్తిచేసిందని వార్తలు వచ్చాయి. కానీ చివరినిమిషంలో ఇస్తాంబుల్ను కాదని