Rajat Patidar: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. రజత్ పటిదార్ను కెప్టెన్గా ఆర్సీబీ నియమించింది. 2025 సీజన్కు అతను ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. పటిదార్కు కింగ్ కోహ్లీ కంగ్రాట్స్ తెలిపాడు.
పొట్టి క్రికెట్ పండుగ ఐపీఎల్ - 2025కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ వారంలోనే విడుదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న ఇంగ్లండ్తో తొలి వన్డే ముగిసిన అనంతరం బీసీసీఐ.. ఐపీఎల్-18 షెడ్యూల్ను విడుదల చేసే అవకాశము�
Umesh Yadav | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ఎడిషన్కు సంబంధించిన మెగా వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడి మరీ కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. అయితే, టీమిండియా ఫాస్ట్ బౌల�
Rishabh Pant | లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు కెప్టెన్గా రిషబ్ పంత్ (Rishabh Pant)ను యాజమాన్యం నియమించింది. ఈ విషయాన్ని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) ప్రకటించారు. రాబోయే సీజన్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని.. విజయవంతమ�
Shreyas Iyer | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించింది.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Vaibhav Suryavanshi | ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. అత్యంత పిన్నవయస్కుడైన వైభవ్ రఘువంశీ సైతం వేలానికి వచ్చాడు. క్రికెటర్ వయసు కేవలం 13 సంవత్సరాలే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ రఘువంశిని కొనుగోలు చేసింది. అయితే, అతన్ని
IPL 2025 | ఐపీఎల్-2025 మెగావేలం భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.30లక్షల బేస్ ప్రైజ్కు అతన్ని తీసుకుంది. వాస్తవానికి అర్జున్ �
IPL 2025 Auction: వార్నర్, శార్దూల్, బెయిర్స్టో.. వీళ్లను ఎవరూ కొనలేదు. అనేక మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేశాయి. వచ్చే ఏడాది సీజన్కు చెందిన ఐపీఎల్ వేలం ముగిసింది. ఏయే ఆటగాళ్లు అమ్ముడుపోలేదో ఈ లిస్టు చ
తొలి రోజు మాదిరిగానే రెండో రోజూ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లపై కాసులు కుమ్మరించాయి. భారత వెటరన్ పేసర్, గత సీజన్ దాకా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ రెండో రోజు వేలంల
Mitchell Starc | సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆదివారం జరిగిన ఐపీఎల్-2025 వేలం సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీద