IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ 27వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తుఫాను ఇన్నింగ్స్తో అలరించింది. పంజాబ్ కింగ్స్పై ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ను ఛేజ్ చేసింది. పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని మరో
IPL 2025 : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తున్న అభిషేక్ శర్మ(100) సెంచరీ బాదేశాడు. చాహల్ బౌలింగ్లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు.