ఐదు సార్లు ఐపీఎల్ విజేత అయిన Mumbai Indians ముంబై ఇండియన్స్ తమ new jersey జెర్సీని విడుదల చేసింది. ముంబై యాజమాన్యం కొత్త జెర్సీ ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది. 'అచ్చంగా ముంబై నగరాన్నితలపించేలా ఉంది' అని జెర్న�
ఈ నెలాఖరున పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) జట్టు లో కొత్త జెర్సీ(new jersey)తో బరిలోకి దిగనుంది. ఆ జట్టు న్యూ జెర్సీని ఫ్రాంఛైజీ
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పదహారో సీజన్ ఐపీఎల్కు సిద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ కోసం అతను ఈరోజు చెన్నైలో అడుగుపెట్టాడు.. ఈ లెజెండరీ కెప్టెన్ రాక గురించి �
దహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు ముంబై ఇండియన్స్కు పెద్ద షాక్. టీమిండియా స్టార్ పేసర్, ఆ జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్కు దూరం కానున్నాడు. అందుకు కారణం.. పదే పదే తి�
ఈమధ్యే కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్ తొలిసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనంతరం తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్న తీరే మారిపోయిందని, జ
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇప్పుడు శార్దూల్ ప్రీ-వెడ్డింగ్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సహచరుడు శ్రేయాస్ అయ్యర్ '�
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండడంపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ఎదరుచూస్తోందని కరీం అన్నాడు. కోచ్, కెప్�
Sunrisers Hyderabad | సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తమ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఏడెన్ మార్క్రమ్ (Aiden Markram)కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి�
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్లో బుమ్రా కొన్ని మ్యాచ్లు ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదని అన్నాడు. ఐపీఎల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది అనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ కైలీ జేమీసన్ టోర్నీకి దూరం కానున్నాడు. �
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఒకవేళ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరకుంటే ధోనీ మే 14న సీఎస్కే తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేసిన�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది అనగా రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ప్రసిధ్ కృష్ణ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ప్రసిధ్ లంబార్ స్ప�
MS Dhoni | రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.