IOA : భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలపై నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే తెరపడనుంది. కార్యవర్గం పదవీ కాలం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా.. ఎన్నికలు జరగకపోవడంపై ఆగ్రహించిన ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) �
ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్�
Olympics 2036 : విశ్వశక్తిగా ఎదుగుతున్న భారత్.. ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. 2036లో విశ్వ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. అయితే.. మెగా టోర్�
భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)లో సీఈవో నియామకంపై సభ్యుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకంపై ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష మొగ్గుచూపుతుంటే..కార్యవర్గ సభ్యులు మాత్రం తీవ్రంగ�
WFI : ఒలింపిక్స్ ముగియడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హై కోర్ట్ ఆర్డర్ను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. కారణం ఏంటంటే..?
మరో 8 రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడానికి గాను భారత్ 117 మంది క్రీడాకారులను పారిస్కు పంపింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడి
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘం రిలీజ్ చేసింది. 117 మంది అథ్లెట్లు ఈసారి మెగా క్రీడల్లో దేశం తరపున పోటీపడనున్నారు. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది �
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్లో రాష్ట్ర అసోసియ�
Mary Kom | పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్'గా నియమితురాలైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం త
రెజ్లింగ్ అడ్హాక్ కమిటీని భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం ఎ�
WFI | భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ రద్దు అయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టు సోమవారం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.