జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) రోజువారీ కార్యకలాపాల కోసం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భూపిందర్సింగ్ బాజ్వా, ఎమ్ఎమ్ సోమయ, మాజీ షట్లర్ మంజుష క�
WFI: ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆధ్వర్యంలో ‘అడ్ హక్ కమిటీ’ని ప్రకటించిన విషయ�
Vinesh Phogat : మెడల్ రాలేదని వినేశ్ పోగట్ను టార్చర్ చేశారు. రెజ్లింగ్ సమాఖ్య ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ను తక్షణమే తొలగించండి. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
పరుగుల రాణి పీటీ ఉషా.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎంపికైంది. తద్వారా ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్లో ఎన్నో ఘనతలు సాధించిన పీటీ ఉషా.. ఐవోఏ అధ్యక్షురాలిగా
పరుగుల రాణి పి.టి. ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఇక లాంఛనమే. ఆదివారం నామినేషన్ల పర్వం ముగియగా.. అధ్యక్ష పదవికి ఉష మాత్రమే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వేర్వేరు అత్యున్నత క్రీడా సంఘాలలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన మూడింటి నుంచి తప్పుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ), ఇంట�
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కొత్త చరిత్ర లిఖించిన భారత మహిళల జట్టును బ�
టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఒలింపిక్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో కేవలం 44 మంది భారత అథ్లెట్లనే అనుమతించనున్నారు. దీంతో ఈ సెర్మనీ మరుసటి రోజే గేమ్స్లో ఆడాల్సి ఉన్న అథ్లెట్లను పక్కన
ఒలింపిక్స్ బృందానికి రూ.10 కోట్ల విరాళం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత బృందానికి మద్దతుగా నిలుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారత ఒలి�
న్యూఢిల్లీ: చైనా కంపెనీ లీ నింగ్ను స్పాన్సర్షిప్ నుంచి ఇండియా తప్పించింది. టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న మన క్రీడాకారులు ఇక ఎటువంటి బ్రాండెడ్ జెర్సీలను ధరించారు. భారతీయ ఒలింపిక్ సంఘానికి లీ ని�