Invitation | భారత్ - చైనా (India - China) దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ (Tianjin) నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. జూన్ 20, 21వ తేదీల్లో ఈ ఫోరమ్ సమావేశం జరగనుంది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూష�
Hyderabad | జాతీయ సైన్స్ దినోత్సవం(National Science Day) సందర్భంగా కౌమార దశలోని బాల బాలికల కోసం సైన్స్ ఫిక్షన్ కథల పోటీలు(Science fiction story Competitions) జరగనున్నాయి.
Tirumala Brahmotsavam | ఆక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు.
గీతం సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఉత్తమ కథా సంపుటాల పోటీలను నిర్వహించి ‘గీతం పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించాం.
గీతమ్ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ‘గీతమ్ పురస్కారం’ కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2016-2024 మధ్యకాలంలోని సంపుటాల మూడు కాపీలను జూన్ ఆఖరి వరకు అధ్యక్షులు, గీతమ్ సాహితీ సంస్థ, పిఠాపురం 5334
Invitation | శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
MLC Kavitha | ఫిబ్రవరి నెల 10, 11వ తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కినావట్(Kinawat)లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బౌద
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అ�
జాతీయ స్థాయిలో అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీలో బుధవారం నిర్వహించే సర్వే రిపోర్ట్ విడుదల కార్యక్రమానికి హాజరుకావాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశ�