అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Temple Inauguration) తనకు ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత�
యాక్సెల్ కెమెరాను ఆవిష్కరించి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డు సాధించిన విద్యార్థిని ఎం పూజకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిం�
హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ �
నిజామాబాద్ జిల్లా బోధన్ దవాఖానలో ఈ నెల 21 నుంచి ప్రారంభించే అన్నదాన (బువ్వకుండ) కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. ఎమ్మెల్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. సెర్బి యా రిపబ్లిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే నెల 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే బయోటెక్
తెలంగాణలో గ్రామీణ ప్రజల్లో ఉన్న వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రామీణ ప్రాం�
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసి, వారిని కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్- మానక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆరో నుంచి 10వ �
లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఆహ్వానపత్రిక
ట్యాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయంలో 30న నిర్వహించే కుమ్మర్ల తొలిబోనం మహా జాతరకు రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు బద్రుద్దీన్ నేతృత్వంలో హోం మంత్రి మహమూద్ అలీని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించ
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) రాయాలనుకొనే వైద్య విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని
బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.